Breaking News

మర్రిగూడెం గ్రామంలోరంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు

హుజూర్నగర్ మార్చి 16 (గాండీవం)దినపత్రిక :సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ మండలం, మర్రిగూడెం గ్రామంలోని నూరానీ మసీదులో ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన ఇస్తారు విందు కార్యక్రమంలో అనేక ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని...

ఉద్యోగ నోటిఫికేషన్లు నిలిపివేయాలి:ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రామచంద్ర

ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో మార్చి 16 గాండీవం: జగిత్యాల పట్టణ కేంద్రంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా కమిటీ...

భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ కుప్పకూలింది – 4-1తో టీమ్ఇండియా సిరీస్‌ విజయం

అహ్మదాబాద్: ఐదో టీ20లో భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ఇంగ్లాండ్‌ను 150 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 248 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్‌...

వసంత పంచమి రోజు ప్రయాగ్రాజ్‌లో భక్తుల తరలిక: హెలికాప్టర్లతో పూలవర్షం

ప్రయాగ్రాజ్: వసంత పంచమి పుణ్యదినాన్ని పురస్కరించుకుని ప్రయాగ్రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో భక్తులు భారీగా పాల్గొన్నారు. చివరి అమృత స్నానాన్ని ఆచరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సంగమం వద్దకు తరలివచ్చారు. చలిని...